ఆ పై వాడు ఈ ప్రపంచాన్ని సృష్టించినాడు
ఈ మన వాడు ఆ ప్రపంచం నాది అన్నాడు
నేను సర్వాంతర్యామిని అని చెప్పక చెప్పాడు ఆ పైవాడు
ఛత్- జానతా నై అని రాయిలో ఆ పైవాన్ని బందీ చేసాడు మన వాడు
పోనీ లే ఈ రాయిలోనే సెటిల్ అయిపోదామనుకున్నాడు ఆ పైవాడు
ఉండనివ్వలె మన వాడు-
ఊరూరా తిప్పి - ఊరేగించి బిజినెస్ చేసాడు మనవాడు
విష్ణు మాయ అనుకున్నాడు ఆ పై వాడు
నా హం కర్తా కర్తా హరిహి అని 'నీటి' వాక్యాలు రాసాడు మన వాడు!
యద్దామ పరమం మమ ?
చీర్స్
జిలేబి.
సమస్య - 5174
-
7-7-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బే యని మెచ్చిరి మురిసి కవీశుని సభలోన్”
(లేదా...)
“బే యని గౌరవించిరి కవీశుని వేదికపైన...
2 hours ago
ha ha ha ;-)
ReplyDelete