Saturday, December 27, 2008

కాణిపాకం వరసిద్ది వినాయక దేవాలయం


చిత్తూరు జిల్లా లో తిరుమల తరువాత ప్రసిద్దమైన కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం ఈ మధ్య కాలం లో చాలా ప్రాచుర్యం పొందింది. పురాతనంగా జిల్లా వరకు వ్యాపించిన ఈ దేవాలయపు ప్రాచుర్యం తిరుమల కి దూర దూర తీరలనుండి వచ్చే భక్తుల ద్వారా ఇంకా చాలా మంది భక్తులకు తేలిసి రావడం జరగడం ద్వారా నోటి మాట ద్వారా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా ఇంకా ఎక్కువ మంది జానాభా కి తెలిసి వచ్చింది. అట్లాంటి దేవాలయం వెళ్ళే దారి ఫోటో ఓ మారు ఈ గ్రామం గుండా బసులో పయనించి నప్పుడు తీసింది ఇక్కడ పొందు పరిచాను.

జిలేబి.


No comments:

Post a Comment