సమస్య - 5545
-
1-8-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మాకున్ మీకును గుదరదు మైత్రి నిజముగన్”
(లేదా...)
“మాకున్ మీకును మైత్రియే కుదరదమ్మా మైత్రితోఁ జెప్పితి...
11 hours ago
Postings by Zilebi- When its Hot its Really Cool ™ Copyright © 2008-2030. All rights reserved
Who is Jesus?
ReplyDeleteThe one to get crucified shortly...
Deleteఈ తీర్మానం వై ఎస్ బతికుంటే జరిగేది . ఆయన అమ్మకు చేసిన ప్రతిపాదనే యిది . ఇలా యిచ్చి అటు విజయవాడ - గుంటూరులలోనో లేకుంటే అటు వైజాగ్ లోనో రాజధాని ఏర్పాటు చేయాలనుకున్నాడు . ఆతనికి తెలుసు " చట్టం ఏమీ చేయలేదని " అందుకే " చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూనే " తన పని తాను చేసుకు పోయాడు . అందుకే ఎన్నో కోట్లు స్వాహా చేయగలిగాడు . ఇది ఆ ఢిల్లీ అమ్మకు అపుడె తెలిసు . కాకుంటే ఇప్పుడు ప్రతి గల్లీకి తెలిసింది అంతే .
ReplyDelete