Saturday, August 1, 2020

జిలేబికి మల్లినాథసూరి రించోళి వారి పురస్కారము - బిరుదు ప్రదానము‌ - డాక్టరేటు పట్టము



జిలేబికి మల్లినాథసూరి రించోళి వారి పురస్కారము - బిరుదు ప్రదానము‌ - డాక్టరేటు పట్టము

బ్లాగ్బాంధవులారా!

జిలేబి కల నెరవేరింది.
మల్లినాథసూరి రింఛోళి వారు
జిలేబి‌కి పురస్కారమున్ను
బిరుదు ప్రదానమున్ను
డాక్టరేటు పట్టమున్ను
ఇచ్చి సత్కారము గావించి చున్నారు.

కావున ఈ సభా‌కార్యక్రమమునకు
మీరెల్లరు వచ్చి జిలేబి తీయదనాల
నాస్వాదించాలె.



జి లే బి కి
కవితాసాంబారిణీ
బిరుదు ప్రదాన
మహోత్సవము
బై
మల్లినాథసూరి రింఛోళి



జిలేబి

4 comments:



  1. "కవిసామ్రాట్" "కవి చక్రవర్తి" బిరుదుల్ కాణీలకా పావులా
    కు వరాకున్ సురకానికిన్ విరివిగా కుమ్మక్కుగా నమ్ముచున్
    తవికల్ వ్రాయగ నివ్వ పీఠములు సత్కారమ్ములన్చేయుచున్
    కవిసమ్రాట్టగు విశ్వనాథ కడు దుఃఖంబందె నీనాడయో!



    జిలేబి

    ReplyDelete


  2. తవికల జిలేబి వ్రాయగ
    "కవితాసాంబా"రనబడు కావ్యతిలకమున్
    చవులూరెనని జనులనన్
    కవిసమ్రాట్ విశ్వనాథ కలతపడె నయో



    ది ఫేమస్ జగత్విఖ్యాత కవితాసాంబారిణీ
    జిలేబి

    ReplyDelete
  3. ఇక భారత రత్న ఒకటే తక్కువ.

    ReplyDelete
  4. ఈవిడ వ్రాసినన్ని గిద్యాలు ఎవరూ వ్రాయలేదు...ఒక "భారతరత్న" ఇచ్చేస్తే పోదూ ?

    ReplyDelete